సింగరేణి నిధుల మళ్లింపుపై విచారణ జరిపించాలి

-

సింగరేణి నిధుల దుర్వినియోగంపై, సింగరేణి నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఏరియాలోని KTK6 ఇంక్లైన్ 13వ రోజు కార్మికుల సమస్యల పలకరింపు కార్యక్రమంలో భాగంగా ఆయన కార్మికులను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version