ఇరాన్ పై అమెరికా మెరుపు దాడి చేస్తోంది. ఈ తరుణంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం నిలిచిపోయింది..హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం… శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిపోయింది.

యుద్ధం కారణంగా ఇంకా అనుమతి రాలేదని సిబ్బంది పేర్కొంది. రెండు గంటలుగా టేకాఫ్ తీసుకోకుండా రన్ వే పైనే విమానం ఉండిపోయింది.
అటు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి అమెరికా దిగింది. ఈ మేరకు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలను విజయవంతంగా ధ్వంసం చేశామని తెలిపారు ట్రంప్. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్ ను పూర్తిగా మట్టుబెట్టామన్నారు. ఈ దాడులు అద్భుతమైన, సైనిక విజయం అని పేర్కొన్నారు.
ఇరాన్ పై అమెరికా మెరుపు దాడి.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం..
హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం
యుద్ధం కారణంగా ఇంకా అనుమతి రాలేదంటున్న సిబ్బంది
రెండు గంటలుగా టేకాఫ్ తీసుకోకుండా రన్ వే పైనే ఉండిపోయిన విమానం
విమానం టేకాఫ్ కాకపోవడంతో… pic.twitter.com/W7Thm2dU8z
— BIG TV Breaking News (@bigtvtelugu) June 22, 2025