క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ 2021 సీజన్ ప్లే ఆఫ్ కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే మ్యాచులు ఎవరెవరు ప్లే ఆప్ కు వెళ్లనున్నారో డిసైడ్ చేయనుంది. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ కీలకం కాబోతోంది. అబుదాబి వేదికగా జరిగే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు వెళుతుందో లేదో తేలుస్తుంది. ముంబై ఇండియన్ ప్లే ఆఫ్స్ అకాశాలు మెరుగవ్వాలంటే సన్ రైజర్ హైదరాబాద్ పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
నేడు ఐపీఎల్ లో కీలక మ్యాచ్ లు
-