విద్యార్ధులకు జగన్ మరో వరం…!

-

ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖపై సిఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో విద్యార్ధులకు చేసే సాయంపై చర్చించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్ధులకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరిపే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

CM JAGAN

అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్ బీమాపై సీఎం సమీక్ష చేస్తారు. సిఎస్ తో పాటుగా పలువురు ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కాలేజీలు ఓపెన్ తేదీ పై నేడు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఎప్పుడు కాలేజీలు ఓపెన్ చేస్తారు అనేది నేడు సిఎం స్పష్టత ఇవ్వనున్నారు. ఆ తర్వాత్ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version