చిలకలూరిపేట వైసీపీ లో కీలక మార్పులు..!

-

ఇన్చార్జిల మార్పు నిర్ణయం కొన్ని నియోజకవర్గాల్లో అసలుకే ఎసరు తెచ్చిపెడుతోంది ముందు ఒకరిని ప్రకటించి తర్వాత ఇంకొకరిని నియమించడం పై పంచాయతీలకి ఆజ్యం పోస్తోంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ లో అసమ్మతిరాగం భారీగా పెరిగింది చిలకలూరిపేట లో గత ఎన్నికల్లో మంత్రి విడుదల రజనీ గెలిచారు తర్వాత ఆమె మంత్రివర్గంలో పోటీని దక్కించుకున్నారు.

మూడు నెలల క్రితం మంత్రి విడుదల రజిని గుంటూరు టౌన్ ఇన్చార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం మల్లెల రాజేష్ నాయుడు నియమించింది. అయితే ఈ మేరకు నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. సడన్ గా సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు చిలకలూరిపేట ఇన్చార్జిగా మనోహర్ నాయుడుకి బాధ్యతల్ని అప్పగించారు. దీంతో ఒక్కసారిగా అసమ్మతిరాగం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version