వంగవీటి రంగాను అప్పటి ప్రభుత్వం హత్య చేసింది – జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి

-

జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని మరో వంగవీటి రంగాగా ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వంగవీటి రంగాను కొంత మంది నాయకులు కలిసి అప్పటి ప్రభుత్వం చేతే చంపించారని ఆరోపణలు చేశారు. నాకు రక్షణ కల్పించండి అని వంగవీటి రంగ నిరాహార దీక్ష కూడా చేశారని పేర్కొన్నారు.

Jana Sena MLA Bolisetty Srinivas made sensational comments on Vangaveeti Mohana Ranga
Jana Sena MLA Bolisetty Srinivas made sensational comments on Vangaveeti Mohana Ranga

బడుగు బలహీన వర్గాల కోసం అయన అనేక పోరాటాలు చేశారు… అలంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం అన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఆరుగోలనులో రంగా విగ్రహ ఆవిష్కరణ సభలో జనసేన ఎమ్మెల్యే బొలి శెట్టి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వంగ వీటి రంగా హత్య సమయంలో అధికారంలో టీడీపీ ప్రభుత్వం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news