ఉచిత విద్యుత్ రూపకర్త జన్నత్ హుస్సేన్ ఇక లేరు..!

-

ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డిలు సీఎంలుగా ఉండగా సిఎస్ గా జన్నత్ హుస్సేన్ వ్యవహరించారు. శుక్రవారం నాడు ఈయన కన్నుమూశారు. వైయస్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేశారు. ఆనాడు ఆ ఫైల్ ని వైయస్ కి అందించిన జన్నత్ హుస్సేన్ కావడం గమనార్హం.

ఉచిత విద్యుత్ పథకం విధివిధానాల్ని ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా రూపొందించారు. జన్నత్ హుస్సేన్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. వారి ఫ్యామిలీ స్నేహితునికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు రేవంత్ రెడ్డి పరిస్థితుల్లో వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news