జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాలు విడుదల.!

-

దేశ వ్యాప్తంగా ప్రముఖ ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాల‌ను ఢిల్లీ ఐఐటీ విడుద‌ల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లోని 13,600 సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రేపటి నుంచి న‌వంబ‌ర్ 13వ‌ర‌కు ఆరు విడుత‌ల్లో కౌన్సెలింగ్ జ‌ర‌గ‌నుంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్ర‌వేశాల‌కు ఈ నెల 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version