హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ అరాధే ప్రమాణం..హాజరైన సీఎం కేసీఆర్‌

-

 

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ గా అలోక్ అరాధే ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, పలువురు ప్రజా ప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

అయితే.. గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్…గవర్నర్ తమిళిసై మధ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. తమ గొడవలను పక్కకు పెట్టి.. హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ అరాధే ప్రమాణం కార్య క్రమానికి హాజరయ్యారు సీఎం కేసీఆర్‌, తమిళిసై. ఈ సందర్బంగా రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version