అంతా మీడియా ఏ సృష్టించింది: కమల్ నాధ్

-

కాంగ్రెస్ నేత కమల్ నాథ్ క్లారిటీ ఇచ్చారు. బిజెపిలో చేరబోతున్నారంటూ ఇటీవల ఊహాగానాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీని మీద తాజాగా అయిన స్పందించారు నేను బిజెపిలో చేరబోతున్నానని కథనాలని మీడియా సృష్టించినవి అని అన్నారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు కాషాయ పార్టీలో జాయిన్ అవుతున్నానని ఎటువంటి ప్రకటనలు చేయలేదని అన్నారు. తప్పుడు కథనాలు ప్రచురించడం మానుకోవాలని అన్నారు. వర్షాల వల్ల రాష్ట్రంలోని రైతులకు జరిగిన నష్టం గురించి ఆయన స్పందించారు వారికి తగిన పరిహారం చెల్లించేలా చూడాలని సీఎం కే విజ్ఞప్తి చేస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news