అతని లెటర్ ఇంకా దాచుకున్నాను: కీర్తి సురేష్

-

హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాతో అందరి మనసుల్ని గెలుచుకుంది. తెలుగు తమిళ వంటి భాషల్లో సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. హిందీలో రీమేక్ అవుతున్న తేరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది కీర్తి సురేష్. తెలుగు లో దసరా ఈమె ఆఖరి సినిమా ఆ తర్వాత ఏ కొత్త సినిమాని కూడా ఈమె ప్రకటించలేదు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది కీర్తి సురేష్.

కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది ఒకసారి ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు గుంపులో నుంచి ఒక అబ్బాయి వచ్చి నాకు ఒక పుస్తకము ఇచ్చాడు. ఇంటికి వెళ్లి చూశాక అందులో ఒక లెటర్ ఉంది ఆ లెటర్ ని చదివాను తర్వాత నవ్వుకున్నాను అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా అందులో రాసి ఉంది. ముందు షాక్ అయ్యాను కానీ తర్వాత నవ్వుకున్నాను కాలేజీ రోజుల్లో కూడా లవ్ లెటర్స్ రాలేదు అదే ఫస్ట్ లవ్ లెటర్ అని భద్రంగా దాచుకున్నాను అని కీర్తి సురేష్ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news