పార్టీ నుంచి బయటకు వెళ్ళాడని చంపేశారు…!

-

ఆర్జెడి  నుంచి బహిష్కరణకు గురైన 37 ఏళ్ల దళిత నాయకుడు శక్తి మాలిక్ హత్యకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ లో ఆర్జేడీ నాయకులు తేజశ్వి, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు పేరు చేర్చారు పోలీసులు. ఇటీవల శక్తి మాలిక్ ని పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఆ తర్వాత రాణిగంజ్ సీటు నుంచి ఎన్నికలలో పోటీ చేయడానికి పార్టీ టికెట్ కేటాయించడానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ రూ .50 లక్షలు విరాళంగా కోరినట్లు ఒక వీడియోలో మాలిక్ ఆరోపించారు.

crime

ఆదివార్ బీహార్ లోని పూర్నియా జిల్లాలోని ఆయన నివాసం బయట కొందరు కాల్చి చంపారు. ఆర్జేడీకి చెందిన దళిత సెల్ చీఫ్ అనిల్ కుమార్ సాధు సహా మరికొందరిని ఎఫ్ ఐ ఆర్ లో చేర్చారు. అతని భార్య మాట్లాడుతూ తన భర్త మరణం రాజకీయ హత్య అని ఆరోపించారు. ఆయన రాబోయే

Read more RELATED
Recommended to you

Exit mobile version