కాంగ్రెస్ ని టచ్ చేస్తే జరిగేది ఇదే: కోమటిరెడ్డి..!

-

కేంద్రం నుండి నిధులను తీసుకోవడంలో ఇదివరకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆర్ అండ్ బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కేడర్స్ లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటనలో చాలా అభివృద్ధి పనులకి నిధులు మంజూరు చేయించుకున్నామని అన్నారు.

700 కోట్లతో నల్గొండ బైపాస్ రోడ్డు మంజూరు చేసినందుకు గడ్కరికి కోమటిరెడ్డి ధన్యవాదాలు చెప్పారు వారంలో భూమి సేకరించే టెండర్లు పిలుస్తామన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేతకానితనంతో ఆర్ఆర్ఆర్ పని ఆగిపోయింది అన్నారు కాంగ్రెస్ మీద కిషన్ రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలి అన్నారు కాంగ్రెస్ నే టచ్ చేస్తే నామరూపాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news