“ధనాధన్” ధోని… 20 వ ఓవర్ ఫిగర్స్ 53 సిక్సులు 49 ఫోర్లు !

-

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా ఉంటూ జట్టును అద్భుతంగా ముందుండి నడిపిస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో మొత్తం 15 సీజన్ లు పూర్తి అయ్యాయి. కాగా నిన్నటి నుండి సీజన్ 16 స్టార్ట్ అయింది. ధోని చెన్నై కు ఇప్పటి వరకు నాలుగు టైటిల్ లను అందించి మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు. అయితే నిన్నటి మ్యాచ్ తో కలుపుకుని ధోని 20 వ ఓవర్ లో అన్ని సీజన్ లను కలుపుకుని చూస్తే వచ్చిన ఫిగర్స్ అభిమానులను ఎంతగానో థ్రిల్ చేస్తున్నాయి.

మొత్తం ఇప్పటి వరకు ధోని చివరి ఓవర్ లో 274 బంతులను ఆడగా , ఇందులో 53 సిక్సులు మరియు 49 ఫోర్లు సహాయంతో 667 పరుగులు చేశాడు. ఈ ఫిగర్స్ చేస్తుంటే ఎవ్వరికైనా యిట్టె అర్ధమవుతుంది ధోని ఎంత గొప్ప ఫినిషర్. ఇక ఈ సీజన్ లోనూ బాగా రాణించి చెన్నై కు మరో టైటిల్ అందిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version