కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యవహారంపై మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ !

-

కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యవహారాన్ని క్రమశిక్షణా కమిటీ చూసుకుంటుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించామని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారో తెలుసుకుంటామని వెల్లడించారు మహేష్ కుమార్ గౌడ్.

Mahesh Kumar Goud , Komatireddy Rajagopal
Mahesh Kumar Goud , Komatireddy Rajagopal

 

బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు ఉన్న కమిట్‌మెంట్ ఏ పార్టీకి లేదని… టెక్నికల్ కారణాలు చూపించి బీజేపీ మోకాలు అడ్డుతోందని వెల్లడించారు. బీసీలకు బీజేపీ బద్ధ విరోధి… ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్లు ఇచ్చి తీరాలన్నదే మా ప్రయత్నం అన్నారు మహేష్ కుమార్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news