చంద్రబాబు ఓ సైకో.. మతిస్థిమితం తప్పింది – మంత్రి వేణు

-

చంద్రబాబు ఓ సైకో.. మతిస్థిమితం తప్పిందని చురకలు అంటించారు మంత్రి వేణు. ఇవాళ అంబేద్కర్ కోనసీమలోని రామచంద్రాపురంలో మంత్రి వేణు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు మంత్రి వేణు.

చంద్రబాబు సైకోలా ప్రవర్తించాడు… మతిస్థిమితం తప్పింది, ప్రజలు విస్మరించారని ఆగ్రహించారు. చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని…. సంఘ విద్రోహ చర్యలకు నువ్వు పాల్పడుతున్నావని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీని ప్రజలు చీకొడుతున్నారని… ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు మంత్రి వేణు.

Read more RELATED
Recommended to you

Exit mobile version