MLC తోట త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీకి ఊరట..!

-

MLC తోట త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీకి ఊరట లభించింది. ఇక వివరాల లోకి వెళితే.. రెండేళ్ల కు లోబడిన శిక్ష కావడంతో ఇబ్బందులు తొలిగి పోయాయి. శిరోముండనం కేసు తీర్పు తర్వాత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు MLC తోట త్రిమూర్తులు.

MLC తో పాటు 9మంది ముద్దయిలకి వ్యక్తిగత పూీకత్తుపై బెయిల్ దరఖాస్తు చేసారు. అయితే ఒక్కకోక్కరి 42వేల చొప్పున కోర్టు కు MLC తరపున న్యాయవాదులు సమర్పించినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ముద్ధాయిల్లో 6 మంది MLC కుటుంబ సభ్యులు కాగా ముగ్గురు వ్యక్తిగత సహాయకులు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news