కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేత..!

-

బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదిలాబాద్ కి వచ్చిన వేళా పార్టీ కి షాక్ అయితే తగిలింది. బీఆర్ఎస్ నేత కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.

అయితే ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లో వేణుగోపాల చారి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ పార్టీకి కోలుకొని దెబ్బ అని పలువురు అంటున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఇలా బీఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరడం తో బీఆర్ఎస్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news