ఎలక్షన్ హీట్: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..!

-

మరో వారం రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, ఈ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలలో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తరపున ప్రచారం చేయడానికి ఎప్పటిలాగే సీనియర్ నేతలు వచ్చి కర్ణాటక ప్రజల ఆశీస్సులు కోసం ప్రయత్నించి వెళ్లారు. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షమయ్యారు. ఇంకా తక్కువ సమయం ఉండడంతో బీజేపీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పడానికి మోదీ జోరుగా వచ్చాడు. ఈయన రాయచూర్ జిల్లా సింధనూర్ కి చేరుకుని చిత్ర దుర్గ, హాస్పెట, సింధనూరు లలో ప్రచారంలో పాల్గొననున్నారు.

మరి మోదీ ప్రచారం సక్సెస్ అయ్యి మరోసారి కర్ణాటకలో కాషాయం జెండా ఎగురుతుందా చూడాలి. ఇక మరోవైపు కాంగ్రెస్ సైతం జోరుగా ప్రచారంలో పాల్గొన్నది, ఈ అర్జు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కర్ణాటక రావడం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version