కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వాఖ్యలు..!

-

రేవంత్ రెడ్డి దగ్గర ఎవర్నీ దగ్గరికి రానియ్యట్లేదు. నన్ను రమ్మని పిలిచి అపాయింట్మెంట్ ఉన్నా సరే ఆరు గంటలు కూర్చోబెట్టి కలవకుండా మోత్కుపల్లి నర్సింహులు రేవంత్ రెడ్డి వెళ్ళిపోయాడు. మాదిగోడు వీడిని ఇంత తొందరగా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆని వాళ్ళు అనుకుంటున్నారు అని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాంగ్రెస్ కండువాని కొంచం ఉతికి ఆరేద్దాం అనుకుంటున్నాను.

ఆరు నెలల్లోనే ఇంత చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు అన్నారు. ఫ్యూడలిస్ట్‌గా పోతే వచ్చిన అవకాశం పోతుందని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎవరో ఫాల్తూ గాని గురుంచి నష్టం వచ్చే దాని గురుంచి ఎందుకు టికెట్ ఇచ్చిన వారిని తీసేయండి అని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కడియం శ్రీహరి మాల,మాదిగ వర్గానికి చెందిన వాడు కాదు. శ్రీహరి పుట్టకనే అనుమానాస్పదంగా ఉంది మళ్ళీ అయిన బిడ్డని పోటీలో పెట్టే శ్రీహరికి బుద్ధి వుండాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news