అంగరంగ వైభవంగా మురళీ మోహన్ స్వర్ణోత్సవం వేడుక..!

-

సీనియర్ నటుడు మురళీమోహన్ చలన చిత్ర పరిశ్రమలు అడిగిపెట్టి 50 ఏళ్లు పూర్తయింది ఈ సందర్భంగా ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలానే తెలుగు సినిమా వేదిక సంస్థలు ఆయనని ఘనంగా సత్కరించాయి. ప్రసాద్ ల్యాబ్లో ఈ కార్యక్రమం జరిగింది. వ్యాపారవేత్త కోగంటి సత్యం నిర్మాత మండలి అధ్యక్షులు దామోదర ప్రసాద్ సెక్రటరీ ప్రసన్నకుమార్ తదితరులు వచ్చారు. 20 మంది యువ కథానాయకుల సమక్షంలో పండితుల వేదమంత్రాల మధ్య మురళీమోహన్ ని ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మురళీమోహన్ మాట్లాడుతూ పూర్ణచంద్రరావు గారి చేతుల మీదుగా 33వ యేట కళామతల్లి ఆశీస్సులు పొందిన నేను ఉన్నటుడిగా వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణించాలని నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు. స్వర్ణోత్సవ వేళా ఒక గొప్ప నటుడిని సత్కరించుకునే అవకాశం రావడం పట్ల చైతన్యజంగా విజయవర్మ ఆనందాన్ని వ్యక్తపరిచారు రామ్ రావిపల్లి అందించిన ప్రశంసా పత్రం మిమిక్రీ రమేష్ చేసిన ఎంటర్టైర్మెంట్ అందరినీ ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news