నారా లోకేష్: ముసుగు తీసిన జగన్.. ఎన్నికల ముందు అరాచకం..!

-

ఎన్నికల ముందు జగన్ అరాచకానికి తెర లేపారుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు ఓటమి ఖాయమని తేలడంతో సీఎం జగన్ ముసుగు తీసేసి పాల్పడుతున్నారని అన్నారు. జగన్ నియంతృత్వం తట్టుకోలేక వైసీపీ నేతలు టిడిపి లోకి చేరుతున్నారని చెప్పారు. టిడిపి నేతలు మీదకి జగన్ మోహన్ రెడ్డి పోలీసులు ని ఉసిగొల్పారని ఆరోపించారు.

జగన్ చేతిలో కాకిలు కీలు బొమ్మలవడం ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడమని అన్నారు రాష్ట్ర పరిస్థితి మీద ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలని అన్నారు జగన్ తొత్తులుగా మారిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈసీ ఏపీకి ప్రత్యేక పరిశీలిని పంపించాలని అవసరమైతే కేంద్ర బలగాలని రంగంలోకి దించాలని అన్నారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news