తీహార్ జైలు నుంచి సుకేశ్ చంద్రశేఖర్ మరో లేఖ

-

సుకేశ్ చంద్రశేఖర్ మరో సంచలనానికి తెరలేపాడు. తీహార్ జైలు నుంచి మరో లేఖ రాసాడు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్. సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని లేఖలో వివరించారు.

Sukesh Accused Sukesh Chandrasekhar wrote another letter from Tihar Jail
Chandrasekhar’s letter to CM Kejriwal from jail

అధికారం దుర్వినియోగం చేసి తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ లు ఇచ్చారన్నారు సుకేశ్ చంద్రశేఖర్. మాజీమంత్రి సత్యేంద్ర జైన్ అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక అధికారిని జైలు అధికారిగా నియమించుకున్నారని తెలిపారు. మూడు రోజుల నుంచి జైళ్ల శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ అధికారుల ద్వారా నన్ను బెదిరిస్తున్నారని వెల్లడించారు సుకేశ్‌ చంద్రశేఖర్‌.

Read more RELATED
Recommended to you

Latest news