ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృత్యుంజయుడుగా ఒకే ఒక్కడు బయటపడ్డాడు. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు రమేష్ విశ్వాస్ కుమార్. ఈ ప్రమాదం జరిగే సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేసిన 11A సీటులోని రమేష్… మృత్యుంజయుడుగా మిగిలాడు.

ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృత్యుంజయుడు..
ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ రమేష్ విశ్వాస్ కుమార్
ప్రమాదం జరిగే సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేసిన 11A సీటులోని రమేష్ pic.twitter.com/Qdn6Pzkho1
— BIG TV Breaking News (@bigtvtelugu) June 12, 2025