విమాన ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన TATA గ్రూప్

-

విమాన ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది టాటా గ్రూప్. ఈ మేరకు టాటా సన్స్‌ చైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు.

TATA Group announces ex gratia for plane crash victims
TATA Group announces ex gratia for plane crash victims

ఎక్స్‌గ్రేషియాతో పాటు, క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ భరిస్తామన్నారు టాటా సన్స్‌ చైర్మన్ చంద్రశేఖరన్. బీజే మెడికల్ కాలేజ్ భవనాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. కాగా అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కన్నీటి పర్యాంతం చేస్తోంది.

దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతేకాదు ఈ విమాన ప్రమాద ఘటనలో 242 మంది మరణించడం బాధాకరం. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతి చెందారు.

 

Read more RELATED
Recommended to you

Latest news