World Cup 2023 : ఆసీస్‌, శ్రీలంక మ్యాచ్‌ లో పెను ప్రమాదం !

-

క్రికెట్ వరల్డ్ కప్ వేదికలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. వరల్డ్‌ కప్‌ 2023 లో భాగంగా నిన్న ఆసీస్‌, శ్రీలంక మ్యాచ్‌ జరిగింది. అయితే.. ఈ ఆసీస్‌, శ్రీలంక మ్యాచ్‌ లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లక్నోలోని అటల్ బిహారీ వాజపేయి స్టేడియంలో నిన్న జగిరిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో, ఈదురుగాలులకు ఒక బోర్డు ఊడి ప్రేక్షకుల మధ్యలో పడింది.

అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ తక్కువ జనం ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. వరల్డ్‌ కప్‌ 2023 లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో శ్రీలంక పై ఆసీస్ విజయం సాధించింది. మరో ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని అందించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచారు. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన శ్రీలంక దాదాపుగా సెమీస్ కు దూరం అయినట్లేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news