జూన్ 10వ తేదీన భారత్ బంద్.. అసలు కారణం ఇదే

-

జూన్ 10న భారత్ కు బంద్ పిలుపు ఇచ్చారు. మావోయిస్టుల కేంద్ర కమిటీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల 27 మంది మావోల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా జూన్ 10వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అలాగే జూన్ 11వ తేదీ నుంచి 3వ తేదీ వరకు స్మారక సభలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Bandh called for India on June 10
Bandh called for India on June 10

కాగా ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఇటీవల 27 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news