BREAKING : PV నరసింహరావుకు భారతరత్న

-

BREAKING : PV నరసింహరావుకు అరుదైన గౌరవం దక్కింది. PV నరసింహరావుకు భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాని మోడీ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. PV నరసింహరావుకు భారతరత్న ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు ప్రధాని మోడీ.

Bharat Ratna for PV Narasimha Rao

PV నరసింహరావు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. గతంలో ప్రధానిగా కూడా PV నరసింహరావు పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news