ఎయిర్ ఇండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు

-

ఎయిర్ ఇండియా విమానంకు పెను ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై నుండి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు పెట్టింది. పక్షి గూడును గుర్తించి ఫోటో తీసి ఎయిర్ హోస్టెస్‌కి చూపెట్టాడు ప్రయాణికుడు. ఎయిర్ హోస్టెస్ అప్రమత్తమై పైలట్‌కి చూపించడంతో.. వెంటనే గ్రౌండ్ స్టాఫ్‌కు కాల్ చేసాడు పైలట్.

Bird's nest found between wings of Air India flight from Mumbai to Bangkok
Bird’s nest found between wings of Air India flight from Mumbai to Bangkok

విమానంలో పక్షి గూడుకు చెందిన చిన్న కర్రలను తొలగించింది సిబ్బంది. దీంతో 3 గంటలు ఆలస్యంగా బయలుదేరింది విమానం. ఈ తరుణంలోనే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news