ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వారిందరికీ OPS

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోని కొందరికి పాత పెన్షన్ విధానంను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 31 లోగా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలంది.

డిసెంబర్ 22, 2003కు ముందు వెలువడిన ఉద్యోగ నియామక ప్రకటనల ఆధారంగా నియమితులైన వారు OPS కు అర్హులు కాగా, ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులతో జాతీయ పెన్షన్ స్కీమ్ అమలుకు ముందు చేరిన ఉద్యోగులకు కేంద్రం ఈ అవకాశం కల్పించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version