కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీకి చేదు అనుభవం ఎదురు అయింది. కేరళలోని మనంతవాడిలో.. పురపాలక సంఘ భవనానికి శంకుస్థాపన చేసేందుకు హాజరు అయ్యారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ. అయితే.. ఆవిష్కరించడానికి ముందే హఠాత్తుగా కింద పడి, ముక్కలైపోయింది నామ ఫలకం.

ఈ ఘటన పట్ల ప్రియాంకా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక అటు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీకి చేదు అనుభవం
కేరళలోని మనంతవాడిలో.. పురపాలక సంఘ భవనానికి శంకుస్థాపన చేసేందుకు హాజరు
అయితే.. ఆవిష్కరించడానికి ముందే హఠాత్తుగా కింద పడి, ముక్కలైపోయిన నామ ఫలకం
ఈ ఘటన పట్ల ప్రియాంకా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో… pic.twitter.com/1OlQRYnBxB
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 15, 2025