Congress

Kotha Manohar Reddy : కొత్త మ‌నోహ‌ర్ రెడ్డిపై వేటు

కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి కి ఊహించని షాక్‌ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నేతను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు...

నల్గొండ పాలిటిక్స్..కారుకు కాంగ్రెస్ బ్రేకులు.!

ఉమ్మడి నల్గొండ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటివరకు ఇక్కడ బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారుతూ వెళుతుంది. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఈ జిల్లాలో బలమైన కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పైగా ఇప్పుడు వలసలు జోరు కొనసాగుతుంది. ఇటీవల కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం కాంగ్రెస్ లోకి...

మల్కాజిగిరి మల్లారెడ్డి అల్లుడుకే..మైనంపల్లికి బంపర్ ఆఫర్?

మల్కాజిగిరి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మైనంపల్లి హనుమంతరావు బి‌ఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో సీన్ మారిపోయింది. బి‌ఆర్‌ఎస్ పార్టీలో సీటు ఫిక్స్ అయిన సరే మైనంపల్లి తన తనయుడు సీటు కోసం పార్టీని వీడారు. కే‌సి‌ఆర్ సీట్లు ప్రకటించే ముందే మైనంపల్లి..హరీష్ రావు టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తన...

మల్కాజిగిరిలో మైనంపల్లి ప్రత్యర్ధి ఎవరు?

కేసీఆర్... బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి రాజకీయాలన్నీ రసవత్తరంగా మారాయి. అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుండి కేసీఆర్ కు తలనొప్పులు మొదలయ్యాయి అని చెప్పవచ్చు. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. అయితే అప్పటికి తన కుమారుడుకు మెదక్ అసెంబ్లీ సీటు కోసం మైనంపల్లి ట్రై చేస్తున్నారు. అదే సమయంలో తన...

దుబ్బాకలో ఈసారి పాగా వేసేది ఎవరో?

దుబ్బాక ఈ నియోజకవర్గం గురించి 2020కి ముందు వరకు ఎవరికి పెద్దగా తెలియదు. సాధారణ నియోజకవర్గాలలో ఒకటి. కానీ 2020 ఉప ఎన్నిక రాష్ట్రం లోనే కాకుండా, దేశంలోనే ప్రత్యేకం గా మారింది. 2018లో బిఆర్ఎస్ అభ్యర్థి రామ లింగారెడ్డి దుబ్బాక నుండి గెలిచారు. కానీ 2020 అతని మరణం తర్వాత దుబ్బాకకు ఉప...

రాజేంద్రనగర్‌లో రసవత్తర పోరు.. ఛాన్స్ ఎవరికి?

గ్రేటర్ హైదరాబాద్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రత్యేకమైనది. గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం, పాతబస్తీతో కలిపి ఈ నియోజకవర్గం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. రెండుసార్లు టిడిపి తరఫున పోటీ చేసి గెలిచిన ప్రకాష్ గౌడ్, గత ఎన్నికల్లో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. మూడోసారి కూడా బిఆర్ఎస్ తరఫున...

ధర్మపురిలో గెలిచేది ఎవరో?

ధర్మపురి లో తెలంగాణలో క్రియాశీలకంగా ఉన్న నియోజకవర్గాలలో ధర్మపురి ఒకటి. ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ 2004 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో గెలిచారు. గత ఎన్నికల్లో  బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గట్టి పోటీ ఇచ్చారనే చెప్పవచ్చు. ఈసారి కచ్చితంగా ధర్మపురిని గెలిచి...

పార్టీ విలీనంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరుసగా బెంగళూరు, ఢిల్లీ వేదికగా సమావేశాలు కావడం, మంతనాలు జరపడం.. అదిగో, ఇదిగో విలీనం అంటూ హడావుడి జరగడం తప్పితే ఇంతవరకూ ఈ ప్రక్రియలో కదలిక లేదు. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తుండటం.. మరోవైపు...

కారు-కాంగ్రెస్ మధ్య గ్యాప్ తగ్గుతుందా?

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి రావడం కోసం ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బి‌ఆర్‌ఎస్..రెండుసార్లు వరుసగా ఓడిపోయిన కాంగ్రెస్..మూడోసారైనా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తుంది.  ఈ సారి తెలంగాణ లో పాగా వేయాలని బి‌జే‌పి చూస్తుంది....

మైనంపల్లికి ‘డబుల్’ ఛాన్స్..గెలిపిస్తారా?

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలనాలకు తెరతీస్తున్న విషయం తెలిసిందే. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో సీటు ఖరారైన సరే..తన తనయుడు సీటు కోసమని చెప్పి బి‌ఆర్‌ఎస్ పార్టీని వదిలేసి..కాంగ్రెస్ పార్టీ వైపుకు వస్తున్నారు. బి‌ఆర్‌ఎస్ తరుపున మైనంపల్లికి మల్కాజిగిరి అసెంబ్లీ సీటు ఖరారైంది. కానీ ఆయన మంత్రి హరీష్ రావు టార్గెట్...
- Advertisement -

Latest News

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
- Advertisement -

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...

కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!

తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...