Congress
Telangana - తెలంగాణ
ఇప్పటికే నేనే టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా – జూపల్లి కృష్ణారావు
నాది మచ్చలేని చరిత్ర...అందుకే 5 సార్లు గెలిచానని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.కొల్లాపూర్ లో ప్రెస్ మీట్ లో జూపల్లి మాట్లాడుతూ.. కెఎల్ ఐ కాలువ పూడ్చివేత పై ప్రశ్నిచినందుకు..నా ప్రతిష్టను దిగజార్చేలా ఎమ్మెల్యే హర్షవర్ధన్ ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాక, ముఖం చాటేసేందుకు ఎమ్మెల్యే ఆయనను ఆయన అరెస్ట్ చేయించుకున్నారు... వాస్తవాలను...
Telangana - తెలంగాణ
టికెట్ రాలేదని పార్టీ మారొద్దు..నాకు పీసీసీ రాకపోతే మారానా ? : కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ రాలేదని పార్టీ మారొద్దని..నాకు పీసీసీ రాకపోతే పార్టీ మారానా ? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు పదవులు వాటంతట అవే వస్తాయని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
టికెట్ రాలేదని పార్టీ మారొదన్నారు. మంత్రి జగదీష్ రెడ్డీ.. ఎమ్మెల్యే కిషోర్ పై ఫైర్...
Telangana - తెలంగాణ
కాంగ్రెస్, బీజేపీ నేతలు తోడుదొంగల్లా మారి కెసిఆర్ పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి మల్లారెడ్డి
75 ఏళ్ల లో ఏ ప్రభుత్వము కార్మిక లోకానికి ఒక్క మంచి పని కూడా చేయలేదని అన్నారు మంత్రి మల్లారెడ్డి.ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి సింగరేణి సంస్థలో ఉంటున్న పేదలకు పట్టాలు ఇప్పించిన ఘనత బాల్క సుమన్ కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తూ నిధులు...
Telangana - తెలంగాణ
టిఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
టిఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టిఆర్ఎస్ పార్టీని వీడి.. కాంగ్రెస్ లో చేరనున్నారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు అశ్వారావుపేట మాజీ ఎం ఎల్ ఏ తాటి వెంకేటేశ్వర్ రావు, కరకగూడెం జడ్పీటీసీ కాంతరావు. ఇవాళ మధ్యానం 12 గంటలకు కాంగ్రెస్...
రాజకీయం
మా ఎమ్మెల్యేలు ‘NOT for SALE’: కమల్నాథ్
శివసేన పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. దీంతో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు తమ ఎమ్మెల్యేలను చేజారనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. తమ పార్టీ నేతలు ఐక్యంగానే ఉన్నారని, తమ ఎమ్మెల్యేలు అమ్మకానికి లేరని పేర్కొన్నారు. తాము...
భారతదేశం
ఆసుపత్రి నుంచి డిశార్జైన సోనియా గాంధీ..
ఇటీవల కరోనా బారిన పడిన కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేటి సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చా్ర్జ్ అయ్యారు. ఇటీవలే కరోనా సోకిన నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు సోనియా గాంధీ. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సోనియా గాంధీ కరోనా...
రాజకీయం
హిట్లర్ ఎలా చనిపోయాడో.. మోడీ అలానే చస్తాడు: సుబోధ్ కాంత్
భారతదేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ ప్రదర్శన చేపట్టిన విషయం తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసి.. విచారణ జరుపుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సాహో.. ప్రధాని మోడీని తీవ్రంగా...
Telangana - తెలంగాణ
ఆర్మీలో చేరాలనుకునే వారు.. ప్రతి పక్షాల మాటలు నమ్మొద్దు – రఘనందన్ రావు
ఆర్మీలో చేరాలనుకునే వారు.. ప్రతి పక్షాల మాటలు నమ్మొద్దని దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు పేర్కొన్నారు. నల్లగొండ పట్టణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీ శక్తి కేంద్రాల ఇంచార్జీల మరియు కార్యవర్గ సమావేశం నిర్వహించారు రఘనందన్ రావు. ఈ సందర్భంగా రఘనందన్ రావు మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులుగా భారత ప్రభుత్వాన్ని బదనాం...
Telangana - తెలంగాణ
సైనికులను అవమానపరచడానికే ‘అగ్నిపథ్’: మహేశ్ కుమార్
రక్షణశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకురావడం.. సైనికులను అవమానపరచడమేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో వారు పాల్గొన్నారు. అగ్నిపథ్ స్కీమ్కు వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దేశ సేవ చేయాలనుకునే వారికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. లక్షల ఉద్యోగాలు భర్తీ...
Telangana - తెలంగాణ
రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారా..?
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొండగల్ నియోజకవర్గాన్ని వదిలేస్తున్నారా..? వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లోక్సభకు గతంలో పోటీ చేసిన వారు.. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు కొత్త సమీకరణాలకు తెర లేపినట్లు...
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...