Congress

డీఎస్ ఎంట్రీతో నిజామాబాద్‌లో సీన్ చేంజ్..త్రిముఖమే!

డీ శ్రీనివాస్..రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోసం అనేక సేవలు చేసిన నేత..వైఎస్సార్ తో సమానంతో పార్టీ కోసం నిలబడిన నేత. ఉమ్మడి ఏపీ పి‌సి‌సి అధ్యక్షుడుగా పనిచేసి వైఎస్సార్ తో పాటు 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు....

 ఎడిట్ నోట్: ప్రజా బాట..!

తెలంగాణలో ఎన్నికల సమయం ఆసన్నమైంది..కరెక్టుగా చూసుకుంటే మరో 6 నెలల్లో ఎన్నికల ప్రక్రియ మొదలైపోతుంది. ఇక ఎన్నికల సమరం మొదలుకానుండటంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రజా బాట పట్టాయి. ప్రజలని మెప్పించి ఎన్నికల్లో గెలవడానికి ఎవరు వ్యూహాలు వారికి ఉన్నాయి. ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి అధికారం దక్కించుకోవాలని బి‌ఆర్‌ఎస్ పార్టీ చూస్తుంది. ఈ...

బ్రేకింగ్ : నేడు కాంగ్రెస్ పార్టీలోకి డి.శ్రీనివాస్

బీఆర్ఎస్ పార్టీ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మాణిక్ రావు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ధర్మపురి శ్రీనివాస్ తో పాటు ఆయన కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో...

ఆదిలాబాద్‌లో త్రిముఖం..రామన్నకు చెక్ పడుతుందా?

ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం ఒకప్పుడు ఇండిపెండెంట్లుగా అడ్డాగా ఉన్న స్థానం..ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ పార్టీ హవా నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్లు ఎక్కువసార్లు సత్తా చాటారు. 5 సార్లు వరకు ఇక్కడ ఇండిపెండెంట్లు గెలిచారు. మూడుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు టి‌డి‌పి గెలిచింది. ఇక గత మూడు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. అది కూడా...

రాహుల్ తగ్గేదెలే..జైలుకు రెడీ..బీజేపీ డ్రామా..కాంగ్రెస్ ఎంపీల రాజీనామా!

ప్రధాని మోదీ టార్గెట్ గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. తనపై అనర్హత వేటు వేసిన మొదట సారి రాహుల్ మీడియా ముందుకొచ్చి అదానీ..మోదీ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. 2019 సమయంలో దొంగల ఇంటి పేరు మోదీ అని ఉంటుందని కామెంట్ చేస్తే..దానిపై గుజరాత్ మంత్రి పూర్ణేష్ మోదీ పరువు...

ఎడిట్ నోట్: అనర్హత..ఐక్యత.!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై వేటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఏమి క్రిమినల్ చర్యలు చేయలేదు..క్రిమినల్ గా కోర్టు శిక్ష పడలేదు. గతంలో మోదీ ఇంటి పేరు ఉన్నవాళ్ళంతా దొంగలు అన్నట్లు కామెంట్ చేశారు. అంటే వేల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోతున్న...

పాలమూరు కాంగ్రెస్‌లో సీటు చిచ్చు..చెక్ ఎవరికి?

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట..కానీ అలాంటి చోట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్తితి దారుణంగా తయారైంది..గత రెండు ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడింది. గత రెండు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ హవా నడిచింది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది...కానీ బి‌ఆర్‌ఎస్ ఆధిక్యం ఉండటం..అటు...

రేవంత్-బండిలతోనే కేటీఆర్‌కు రిస్క్..రివర్స్ టార్గెట్‌తో!

తెలంగాణ రాజకీయాల్లో పోరు..మూడు పార్టీల మధ్య జరుగుతుందని చెప్పడం కంటే..ముగ్గురు నాయకుల మధ్య జరుగుతుందనే చెప్పాలి. అది కూడా సి‌ఎం రేసులో ఉన్న అభ్యర్ధుల మధ్య జరుగుతుంది. ఎలాగో కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడంతో భవిష్యత్ లో తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ పార్టీని నడిపించేది కే‌టి‌ఆర్ అని అందరికీ అర్ధమవుతుంది. బి‌ఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే...

BREAKING : నేడు కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం

నేడు కాంగ్రెస్ పార్టీ అత్యవసర విస్తృత సమావేశం జరుగనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ కి రెండేళ్ళ జైలు శిక్ష నేపధ్యంలో తదుపరి కార్యాచరణ పై చర్చ జరుగనుంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. "స్టీరింగ్ కమిటీ" ( సిడబ్ల్యుసి) జనరల్...

మిర్యాలగూడలో జానారెడ్డి వారసుడు ఎంట్రీ..కారుని నిలువరిస్తారా?

వచ్చే ఎన్నికల్లో పలువురు సీనియర్ నేతలు తమ వారసులని రంగంలోకి దింపాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరు నేతలు గ్రౌండ్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న జానారెడ్డి సైతం తన ఇద్దరి వారసులని బరిలో దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరిని నాగార్జున సాగర్, మరొకరిని...
- Advertisement -

Latest News

ఎస్ఎస్ఎంబి 28 రిలీజ్ డేట్ అవుట్..

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎమ్ బి 28 రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర...
- Advertisement -

బీఆర్‌ఎస్‌ దొంగల పార్టీ : విజయశాంతి

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు. టీఎస్‌పీఎస్సీ పేపర్...

ఫడ్నవిస్ కు సవాల్ విసిరిన కేసీఆర్

మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. మహారాష్ట్ర రాష్ట్రం లోని ప్రతి జిల్లాపరిషత్ లో గులాబీ జెండా ఎగరడమే...

బిజినెస్ ఐడియా: మహిళలకోసం ప్రత్యేక బిజినెస్ లు..ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించవచ్చు..

మహిళలకు ఇంట్లో ఎన్నో బాధ్యతలు ఉంటాయి..పిల్లలు పని, వాళ్ళు ఒకరోజు పని చెయ్యకుంటే ఎంత గందరగోళంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..కుటుంబ భాద్యతలను నిర్వర్తించడంతో పాటు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రానిస్తున్నారు.. ఈ...

తెలంగాణలో అవినీతి విలయతాండవం చేస్తోంది – కిషన్ రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఆందోళనలో అరెస్ట్ అయిన బిజెపి నేతలను చంచల్గూడా జైలులో పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లీకేజీ నిరసనలో బీజేవైఎం నేతలపై అక్రమ...