BREAKING: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. అబుజ్మార్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్ మరణించగా, ఇద్దరికి గాయాలయ్యాయి.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/naxal-1718432982.jpg)
ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.