చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు అగ్రనేతలు మృతి

-

చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఇక చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. కొండగావ్-నారాయణ్ పూర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో రెండు మృతదేహాలు వెలుగుచూశాయి.

Encounter in Chhattisgarh Maoist top leaders killed
Encounter in Chhattisgarh Maoist top leaders killed

ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతులు మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ వెల్లదించారు.

 

  • చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు అగ్రనేతలు మృతి
  • కొండగావ్-నారాయణ్ పూర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు
  • ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీ స్వాధీనం
  • మృతులు మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ వెల్లడి

Read more RELATED
Recommended to you

Latest news