పసికూనపై చెలరేగిన రోహిత్, శుభ్‌మన్ గిల్.. భారత్ ఘన విజయం!

-

ఆసియా కప్ 2023 టోర్నమెంటులో టీమిండియా శుభారంభం చేసింది. నిన్న నేపాల్ జట్టుపై జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించింది టీమిండియా. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. అయితే నేపాల్ బ్యాటింగ్ చేసిన తర్వాత భారీ వర్షం కురిసింది.

India won by 10 wkts

దీంతో డక్వర్తు లూయిస్ ప్రకారం 147 పరుగులకు లక్ష్యాన్ని కుదించారు అంపైర్లు. అయితే ఆ లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 20 ఓవర్లలో చేదించేసింది టీమిండియా. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 74 పరుగులు చేయగా…గిల్ 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఈ మ్యాచ్ గెలవడంతో సూపర్ ఫోర్కు ఎంట్రీ ఇచ్చింది టీమిండియా జట్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version