లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని పేల్చేసిన ఇండియన్ ఆర్మీ!

-

పాకిస్థాన్ టెర్రరిస్ట్ లకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని పేల్చేసింది ఇండియన్ ఆర్మీ. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధం ఉన్న టెర్రరిస్టుల ఏరివేతను ముమ్మరం చేసింది ఇండియన్ ఆర్మీ.

Indian Army blows up house of Lashkar-e-Taiba terrorist Farooq Ahmed

నార్త్ కశ్మీర్‌లో ఉన్న లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని బ్లాస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news