జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్‌లో ఏకే 47 గన్‌లతో భద్రత

-

Jyoti Malhotra gets security with AK-47 guns in Pakistan: జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్‌లో ఏకే 47 గన్‌లతో భద్రత కల్పిస్తున్నారు. స్కాటిష్ యూట్యూబర్ వీడియోలో ఈ నిజాలు బయటపడ్డాయి.
సాధారణ దుస్తుల్లో ఏకే 47 తుపాకీలతో జ్యోతికి ఆరుగురు వ్యక్తులు భద్రత కల్పించారు.

Jyoti Malhotra gets security with AK-47 guns in Pakistan
Jyoti Malhotra gets security with AK-47 guns in Pakistan

ఆమెకు అన్ని తొపాకులతో భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు యూట్యూబర్ మిల్. ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది.

అలాగే  ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు పహల్గామ్‌కు జ్యోతి మల్హోత్రా వెళ్ళింది. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లదించింది.

Read more RELATED
Recommended to you

Latest news