చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. PLGA బెటాలియన్లో క్రియాశీలకంగా ఉన్న 8 మందితో సహా 23 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోలపై రూ.కోటి 18 లక్షల రివార్డు ఉంది.

లొంగిపోయిన మావోల్లో 9 మంది మహిళలు ఉన్నారు. మాజీ కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ కిడ్నాప్లో ప్రమేయం ఉన్న లోకేష్ కూడా లొంగిపోయారు.