ManiPur: వాహనం బోల్తా.. ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి

-

ManiPur: మణిపూర్ రాష్ట్రంలో పెను ప్రమాదం జరిగింది. మణిపూర్ రాష్ట్రంలో వాహనం బోల్తా కొట్టింది. ఈ సంఘటన లో ఏకంగా ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి చెందారు.మణిపూర్ రాష్ట్రం సేనాపతి జిల్లా చాంగోబంగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోయలో వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి చెందారు.

Manipur Three jawans killed after BSF vehicle crashes into gorge in Kangpokpi

మరో 13 మంది జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక ఈ సంఘటన పై ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. అలాగే… ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో… ఆ మృత దేహాలను పోస్టు మార్టం కోసం పంపారు. అటు ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతికి సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version