చత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా దండకారణ్యంలో కలకలం చోటు చేసుకుంది. చత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా దండకారణ్యంలో ప్రజాకోర్టు నిర్వహించారు మావోయిస్టులు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారిన గ్రామస్తులను గుర్తించారు మావోయిస్టులు. పొదకొర్మ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు ఉరి వేశారు.

ఏడుగురు గ్రామస్తులను చితకబాది, 12 మందిని కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. మృతులు జింగు మోడియం, సోమ మోడియం, అనిల్ మండావిగా గుర్తించారు పోలీసులు. పొదకొర్మ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు ఉరి వేయడంతో చత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా దండకారణ్యంలో కలకలం చోటు చేసుకుంది.