ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కలకలం రేపాయి. ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంతనాథ్ సారంగి నోట్ల కట్టలు కలకలం రేపాయి. తాజాగా విజిలెన్స్ కు చిక్కింది ఓ భారీ అవినీతి తిమింగలం. ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంతనాథ్ సారంగి నివాసాల్లో విజిలెన్స్ సోదాలు నిర్వహించారు. అంగుల్, భువనేశ్వర్, పిపిలిలోని 7 ప్రదేశాల్లో దాడులు జరిగాయి.

రూ.2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు వస్తున్నట్లు తెలుసుకుని కిటికీలోంచి నోట్ల కట్టలను బయటకు విసిరేసారు బైకుంత నాథ్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బైకుంత నాథ్ ను అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. ఈ తరుణంలోనే ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంతనాథ్ సారంగి నోట్ల కట్టలు కలకలం రేపాయి.
ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. విజిలెన్స్ కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం
ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంతనాథ్ సారంగి నివాసాల్లో విజిలెన్స్ సోదాలు
అంగుల్, భువనేశ్వర్, పిపిలిలోని 7 ప్రదేశాల్లో దాడులు
రూ.2 కోట్లకు పైగా నగదు స్వాధీనం
విజిలెన్స్ అధికారులు… pic.twitter.com/8dlxyYg8fT
— BIG TV Breaking News (@bigtvtelugu) May 30, 2025