ప్రియుడితో రాసలీలలు.. 5 నెలల చిన్నారిని బావిలో వేసిన తల్లి ?

-

 

 

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది.. భర్త అడ్డు తొలగించుకోవాలని కూతురిని చంపింది భార్య. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఐదు నెలల పసికందును చంపి బావిలో వేసింది తల్లి రాజేశ్వరి. తమిళనాడులోని వడలూరులో ఈ ఘటన జరిగింది. భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న రాజేశ్వరి అదే గ్రామానికి చెందిన యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

crime

అయితే అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో తన కుమార్తెను చంపి భర్త తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది కిలేడీ భార్య. కిడ్నాప్ అయినా చిన్నారి కోసం భర్తను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు భర్త. విచారణలో భార్య భర్తను అడ్డు తొలగించుకోవాలని క్రమంలో తన కూతురును చంపి బావిలో పడేసి భర్త కిడ్నాప్ చేసినట్టుగా డ్రామాలు ఆడినట్లు గుర్తించారు పోలీసులు. భార్య రాజేశ్వరిని అరెస్టు చేసి బావిలో పడేసిన పసికంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version