స్టూటెండ్స్ ని కొట్టాడని టీచర్లపై పేరెంట్స్ దాడి జరిగింది. బీహార్ లోని గయా జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే వారిని వారించి చెంపదెబ్బ కొట్టారు టీచర్ రాకేశ్ రంజన్. దింతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు.

ఇంకేముంది స్కూల్ కు వచ్చి కర్రలతో రాకేశ్ ను చితకబాదారు పేరెంట్స్. అడ్డువచ్చిన మరో ఉపాధ్యాయుడిపైనా దాడి చేశారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు… విచారణ చేస్తున్నారు. దింతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
,స్టూటెండ్స్ ని కొట్టాడని టీచర్లపై పేరెంట్స్ దాడి..
బీహార్ లోని గయా జిల్లాలో దారుణ ఘటన
ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ
వారిని వారించి చెంపదెబ్బ కొట్టిన టీచర్ రాకేశ్ రంజన్
ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు
స్కూల్ కు వచ్చి కర్రలతో… pic.twitter.com/XnXar3WREV
— BIG TV Breaking News (@bigtvtelugu) July 6, 2025