BREAKING: ప్రధాని మన్ కీ బాత్.. కీలక ప్రకటన చేసే ఛాన్స్ !

-

ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ఇవాళ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఉంటుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది ప్రధాని మన్ కీ బాత్. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

Tune in to 112th Episode of Mann Ki Baat by Prime Minister Narendra Modi on 28th July 2024

ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రజల వీక్షించేందుకు వీలుగా దాదాపు అన్ని పోలింగ్ బూత్‌లలో ప్రముఖ బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా కమ్యూనిటీ హాళ్లలో పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లు మరియు టీవీ సెట్‌లను ఏర్పాటు చేయాలని బీజేపీ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులను ఆదేశించింది బీజేపీ అధిష్టానం.

ప్రతి నెలా చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియో, డీడీ నేషనల్, డీడీ న్యూస్‌లలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ప్రజలతో మమేకమయ్యే వేదికగా ఉపయోగపడుతుందని టీఎస్ బీజేపీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version