ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపింది. అర్హులైన దాదాపు 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ ఉద్యోగులు, సూపర్వైజర్లకు పదోన్నతులు ఇవ్వనున్నారు.

ఈ తరుణంలోనే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు.