IPL 2022: ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్‌లో నోబాల్ వివాదం.. బ్యాటింగ్ ఆపేసిన ఆటగాళ్లు

-

ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. రాజస్థాన్ జట్టు బ్యాట్స్మెన్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ గా… చైతన్య లో దిగిన ప్రత్యర్థి జట్టు బ్యానర్లను ముప్పుతిప్పలు పెట్టించారు ఆ జట్టు. మొత్తానికి శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీపై ఘన విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్.

ఈ మ్యాచ్ చివరలో ఢిల్లీ విజయానికి 36 పరుగులు కావాల్సిన నేపద్యంలో పావెల్ భీకరంగా చెలరేగాడు. మేక్ కాయ్ వేసిన ఆ ఓవర్లో మూడు గంటలకు మూడు సిక్సర్లు కొట్టాడు. అయితే మూడో బంతికి రాజస్థాన్ ప్లేయర్ మేక్ కాయ్ వేసిన ఫుల్ టాస్క్ న్యూ ఎంపైర్ సరైన బాల్ గానే ప్రకటించడంతో… ఢిల్లీ జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అది నో బాల్ అని… పవెల్.. ఎంపైర్ తో చర్చిస్తూ ఉండగా.. ఎంపైర్ ఒప్పుకోలేదు. దీంతో ఢిల్లీ కెప్టెన్ విషపు అంత సీరియస్ అయ్యాడు. ఇంకా క్రీజ్లో ఉండదు వచ్చేయండి అంటూ భగవంతుని సిగ్నల్ ఇస్తూ ఫైర్ అయ్యాడు. దీంతో ఈ వాగ్వాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version