KCR: కేసీఆర్ బర్త్ డే.. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలి !

-

కేసీఆర్ బర్త్ డే.. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. కేసీఆర్ జన్మదిన సందర్భంగా, మాజీ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వృక్షార్చన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు.

BRS party has called for everyone to plant three saplings on KCR’s birthday

వృక్షార్చన పేరుతో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ రోజు నంది నగర్ నివాసంలో వృక్షార్చన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ చేశారు కేటీఆర్. ఈ తరునంలోనే.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా వృక్షార్చన కార్యక్రమం చేయనున్నారు గ్రీన్ ఇండియా ఛాలంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్య సభ సభ్యుడు సంతోష్ కుమార్. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version