శ్రీశైలం దేవస్థానం పులిహోర ప్రసాదంలో మాంసపు ముక్కలు..!

-

హైదరాబాద్‌ కి చెందిన కె.వేణుగోపాల్ కుటుంబ సభ్యులు తో పాటు గా శ్రీశైలం దేవస్థానం వెళ్లారు. అక్కడ దర్శనం అయ్యాక నిత్యప్రసాద వితరణ లో భాగంగా సిబ్బంది పులిహోరను ఆయన కి అందజేశారు. ప్రసాదం తింటున్నప్పుడు ఆయన నోటికి గట్టిగా తగిలింది.

ఇదేంటని చూస్తే. అది మాంసం ఎముకగా గుర్తించామని భక్తుడు వేణుగోపాల్ తెలిపారు. కె.వేణుగోపాల్ కుటుంబ సభ్యులు తో పాటు గా శ్రీశైలం దేవస్థానం వెళ్లి అక్కడ ప్రసాదం తింటుంటే ఇలా జరిగిందని చెప్పారు భక్తుడు వేణుగోపాల్. దీనిపై ఆలయ ఏఈవో హరిదాస్‌కు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version