మోడీ పై అనర్హత వేటు వేయాలని పిటీషన్.. కొట్టేసిన హైకోర్టు..!

-

భారత ప్రధాని నరేంద్ర xxxxxxxxxxxxxxxxxxxxxxz మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి వారణాసి నుంచి పోటీ చేయకుండా వేటు వేయాలని దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. మోడీ రిటర్నింగ్ అధికారి ఎదుట తప్పుడు వాగ్దానం చేశారని ఆరోపిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని పిటిషనర్ విజయ్ కుమార్ కోర్టుకు తెలిపారు.

తనను చంపేందుకు ప్రధాని మోడీ ప్రయత్నించారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్ దుర్మార్గపు ఉధుంతో ఉందని పేర్కొంటూ కొట్టివేసింది. మరో వైపు ప్రధాని మోడీ ఇవాళ చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియగానే కన్యాకుమారిలోని స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర దాదాపు 45 గంంటల పాటు ధ్యానం చేయనున్నారు.ప్రధానికి భద్రత కోసం 2వేల మంది పోలీసులు, భద్రతా ఏజెన్సీలు మొహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version