వాళ్ళ కాళ్ళు పట్టుకుని పవన్ క్షమాపణలు చెప్పాలి: పోసాని

-

వైసిపి నేత పోసాని మురళీకృష్ణ జనసేన పవన్ కళ్యాణ్ మీద మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన పవన్ ఇప్పుడు తమ ఓట్లన్నీ టిడిపికి వేయమనడం వ్యభిచారంతో సమానమని అన్నారు. ఇలాంటి నిజమైన చర్యకి పాల్పడిన పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేసినట్లు అన్నారు రాష్ట్రంలో భారీగా మహిళల ట్రాఫిక్ జరుగుతుందని పవన్ ఆరోపంచడంలో న్యాయం ఉందా అని అడిగారు.

తమ ఊళ్ళల్లో ఎవరి పని వారు చేసుకుంటున్నారని అలాంటి ఆడబిడ్డల్ని పవన్ ఉమెన్స్ ట్రాఫికింగ్ జరుగుతోందనడం అన్యాయమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పవన్ సిగ్గుపడాలని ఆంధ్ర ఆడబిడ్డలకి జనసేన పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని కనీసం కాపు మహిళల కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడగాలని పోసాని అన్నారు. ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. పవన్ అభిమానులు పోసానిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news